ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం

ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం మొట్టమొదటిసారిగా టీ చైనాలో తయారుచేశారు. 4వ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడిచేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్యపరీక్ష కోసం త్రాగాడు. ఆ డికాక్షను…

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ?

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ? మధ్యప్రదేశ్ లోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్గతంలో ఎన్నో దాడుల నుంచి తప్పించుకున్న హిడ్మాఇప్పటి దాకా ఒక్క గాయమూ కాలేదు.ఆపరేషన్లలో దిట్టమూడు రాష్ర్టాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్…

నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన

నేడు ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల పర్యటన.. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్న వైవీ సుబ్బారెడ్డి.. ఇవాళ భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న వైసీపీ నేతలు.. రేపు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ పనులను, 18న మూలపాడు పోర్ట్…

ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె..

ఐదో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె.. జీతాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన ప్రభుత్వం… రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె నేటితో ఐదో రోజుకు చేరింది.. సమ్మె విరమణకు నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి… తమకు 26000…

ఒక ఫ్రెంచ్ ప్రతినిధి బృందాన్ని కలుసుకుని, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి వారి ఆసక్తిని చర్చించి, ప్రభుత్వ సహాయానికి హామీ ఇచ్చాము: IT మంత్రి శ్రీధర్ బాబు

ఒక ఫ్రెంచ్ ప్రతినిధి బృందాన్ని కలుసుకుని, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి వారి ఆసక్తిని చర్చించి, ప్రభుత్వ సహాయానికి హామీ ఇచ్చాము: IT మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ హెచ్‌సి రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మెరియో నుండి వస్తున్న సాంకేతికతతో భారత సాయుధ…

శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలలో పంట నష్టం

శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలలో పంట నష్టం తుఫాను ప్రభావంతో 7 మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. పంట నష్టం జరిగిన మండలాల్లో గార మండలంలో 115 హెక్టార్లు, శ్రీకాకుళం మండలము లో…

కస్టమర్స్ పై ఐదేళ్లలో బ్యాంక్ ల బాదుడు అక్షరాల 35 వేల కోట్లు

కస్టమర్స్ పై ఐదేళ్లలో బ్యాంక్ ల బాదుడు అక్షరాల 35 వేల కోట్లు గడిచిన ఐదేళ్లలో వివిధ చార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి బ్యాంకులు వసూలు చేసిన మొత్తం విలువ తెలిస్తే అందరి కళ్ళు బైర్లు కమ్ముతాయి.2018 నుంచి ఇప్పటి వరకు…

మార్కాపురం మండలం దేవరాజు గట్టు నికరంపల్లి హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దేవరాజు గట్టు నికరంపల్లి హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే వ్యక్తి మృతి మరొకరికి తీవ్ర గాయాలు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 అంబులెన్స్ వివరాలు తెలవాల్సింది

అయ్యప్ప దర్శనానికి రావాలా? ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా?

అయ్యప్ప దర్శనానికి రావాలా? ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇదీ అయ్యప్ప భక్తుల ఆవేదన,ఆందోళన.. శబరిలో రద్దీ ఇంకా క్రమబద్దీకరించబడలేదు. అంతకంతకూ రద్దీ పెరుగుతోంది.అక్కడి పరిస్థితులు తెలుసుకొని వెళ్లాలా వద్దా అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్‌కోర్‌ బోర్డు, కేరళ సర్కార్‌పై…

గతంలో కూడా కూల్చారు,ఇప్పుడు కూల్చారు, ఇప్పుడైనా కాపాడండి

గతంలో కూడా కూల్చారు,ఇప్పుడు కూల్చారు, ఇప్పుడైనా కాపాడండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. నేడు గాజులరామరం డివిజన్లలో సర్వే నెంబర్ 326,329,342,307 లలో నెలకొన్న అక్రమ నిర్మాణాలను భారీగా కూల్చివేశారు కానీ మొత్తంగా కూల్చివేయ్యలేదని గతంలో కూడా భారీ కూల్చివేత్తలు చేసి…

Other Story

You cannot copy content of this page