DSC : వచ్చే నెల 2న డీఎస్సీ ఫైనల్ కీ?

DSC final key on 2nd of next month? Trinethram News : Telangana : Aug 28, 2024, డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అనంతరం…

Hunger Strike : చంచల్‌గూడ జైలులో ఖైదీల నిరాహారదీక్ష

Prisoners on hunger strike in Chanchalguda Jail Trinethram News : Telangana : Aug 28, 2024, చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల హక్కులను జైలు అధికారులు హరించి వేస్తున్నారని, వారికి న్యాయం చేయాలని సీడీఆర్‌ఓ కన్వీనర్‌ ప్రొఫెసర్‌…

Dengue : డెంగీలో.. ప్లాస్మా లీకేజీ.. జర జాగ్రత్త!

beware of plasma leakage in dengue Trinethram News : హైదరాబాద్‌ : డెంగీ సోకితే ప్లేట్‌లెట్లు తగ్గడం కంటే.. ప్లాస్మా లీకేజీ ఎక్కువ ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్,…

Permanent Judges : హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం

Both were sworn in as permanent judges of the High Court ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా…

Dussehra : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు

Dussehra celebrations on Indrakiladri from October 3 Trinethram News : విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా *అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా*4న…

Soldiers : ట్రక్కు లోయలో పడి ముగ్గురు సైనికులు మృతి

Three soldiers were died when the truck fell into the valley Trinethram News : అరుణాచల్ ప్రదేశ్లోని సుబన్సిరి జిల్లాలో ట్రక్కు లోయలో పడిన ఘటనలో ముగ్గురు సైనికులుమరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన…

Railway Board Chairman : రైల్వే బోర్డు ఛైర్మన్ గా సతీశ్ కుమార్

Satish Kumar as the Chairman of the Railway Board Trinethram News : రైల్వే బోర్డు 47వ ఛైర్మన్, సీఈవోగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అధికారి సతీష్ కుమార్నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాలకేబినెట్ కమిటీ ఆమోదంతో ఈ…

Kavita : నేడు రాష్ట్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

BRS MLC’s Kavita for the state today Trinethram News : Telangana : Aug 28, 2024, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 5 నెలలకు పైగా జైలులో…

ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..

Update Aadhaar for free.. Trinethram News : ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేడేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

You cannot copy content of this page