సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు

Notices to CM Revanth’s brother Tirupati Reddy’s house సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. Trinethram News : మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు FTL…

దుర్గం చెరువులోని 204 భవనాలకు ‘హైడ్రా’ నోటీసులు

HYDRA’ notices for 204 buildings in Durgam pond Trinethram News : Hyderabad : Aug 29, 2024, హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో…

*భారీ వర్షాలకు గుజరాత్‌ అతలాకుతలం

*Gujarat is prone to heavy rains Trinethram News : అహ్మదాబాద్‌ : గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటివరకు దాదాపు…

గుంటూరు రేంజ్ లో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్…

Postings for five CIs in Guntur range… Trinethram News : Guntur : గుంటూరు రేంజ్ పరిధిలో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్ ఇస్తూ రేంజ్ ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఆయా సీఐల వివరాలు……

SBI చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ బిడ్డ

Son of Telangana who took over as SBI Chairman Trinethram News : SBI సారథ్య బాధ్యతలను తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి స్వీకరించారు. SBI చైర్మన్ దినేశ్ ఖారా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన…

CM and Deputy CM : పల్నాడులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

CM Chandrababu and Deputy CM Pawan’s visit to Palnadu Trinethram News : నరసరావుపేట ఈ నెల 30వ తేదీన నరసరావుపేటలో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన.. వన మహోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌…

Nujiveedu Triple IT : నూజివీడు ట్రిపుల్ ఐటీ.. 800 మందికి అస్వస్థత!

nujiveedu triple it sickened 800 people Trinethram News : నూజివీడు ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. గడిచిన 3 రోజులుగా సుమారు 800 మంది అస్వస్థతకు గురయ్యారు.…

Para Olympics : నేటి నుంచి పారిస్ లో పారా ఒలింపిక్స్

Para Olympics in Paris from today Trinethram News : నేటి నుంచి పారిస్ పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ నుంచిఅత్యధికంగా 84 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. టోక్యో పారా ఒలింపిక్స్ లో 19…

Consumer Commission : రైల్వే ప్రయాణికుడికి నష్టపరిహారం చెల్లించండి – వినియోగదారుల కమిషన్

Compensation to Railway Passenger – Consumer Commission Trinethram News : శ్రీకాకుళం శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వేకేటరింగ్ ద్వారా విశాఖలో…

DSC : వచ్చే నెల 2న డీఎస్సీ ఫైనల్ కీ?

DSC final key on 2nd of next month? Trinethram News : Telangana : Aug 28, 2024, డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అనంతరం…

Other Story

You cannot copy content of this page