TRINETHRAM NEWS

Attacks by terrorists.. Center’s key decision

Trinethram News : జమ్మూకశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో ఇటీవల ఉగ్రదాడులు, చొరబాటు యత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

జమ్మూలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేసేందుకు ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి దాదాపు 2000 మంది భద్రతా బలగాలను తరలించనున్నారు.

బీఎస్‌ఎఫ్‌లోని రెండు బెటాలియన్‌లను ముందుగా జమ్మూ కాశ్మీర్ రియాసి, కిష్త్వార్ మరియు కథువాలకు పంపనున్నట్లు వర్గాలు తెలిపాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Attacks by terrorists.. Center's key decision