TRINETHRAM NEWS

AP Deputy CM Pawan Kalyan will donate to the affected panchayats today

Trinethram News : Andhra Pradesh : నేడు దెబ్బతిన్న పంచాయతీలకు విరాళం అందించనున్న పవన్

నేడు దెబ్బతిన్న పంచాయతీలకు విరాళం అందించనున్న పవన్

5 జిల్లాల్లోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముంపు బారినపడిన 400 పంచాయతీలు

తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో దెబ్బతిన్న పంచాయతీలు
ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం

కూటమి నాయకుల చేతుల మీదుగా 21 కేంద్రాల్లో సర్పంచులకు చెక్కులు పంపిణీ

విరాళం అందించేందుకు 20 కేంద్రాలు ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణులు

సర్పంచులకు నగదు అందించే కార్యక్రమాల్లో కూటమి నేతలు పాల్గొనాలని సూచన

తెనాలిలో చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి నాదెండ్ల
నేరుగా పంచాయతీలకు విరాళం ఇస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP Deputy CM Pawan Kalyan will donate to the affected panchayats today