TRINETHRAM NEWS

Trinethram News : రాజకీయాలపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కానీ ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను.

ఏ లీడర్ నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తా.

వాళ్ల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తా.

జనసేన లీడర్ నన్ను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.