TRINETHRAM NEWS

రాష్ట్రాలన్నీ ఈ నెల 22న సెలవు ప్రకటించాయి… ఒక్క ఏపీ తప్ప!: విష్ణుకుమార్ రాజు

జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం

దేశమంతా వేడుక చేసుకుంటోందన్న విష్ణుకుమార్ రాజు

ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం బాధాకరమని వ్యాఖ్యలు