TRINETHRAM NEWS

తిరుపతి

చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేట్ స్లీపర్ బస్

10మందికి తీవ్ర , 20మందికి స్వల్ప గాయాలు,

బళ్లారి నుంచి 45మంది ప్రయాణికులతో చెన్నై వెళుతుండగా ఘటన