Trinethram News : Jan 21, 2026, తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం గుంటూరు-హైదరాబాద్ మార్గంలో రూ.881.61 కోట్లతో 49.91 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి (167జీ)ని నిర్మిస్తోంది.
పేరేచర్ల నుంచి కొండమోరు వరకు నిర్మిస్తున్న ఈ హైవేను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తయితే అమరావతి నుంచి హైదరాబాద్కు దూరం 40 కిలోమీటర్లు తగ్గుతుంది.
ఈ ప్రాజెక్టులో బైపాస్లు, బ్రిడ్జిలు, అండర్పాస్లు, టోల్ ప్లాజా, ఆర్వోబీలు ఉంటాయి. రోడ్ల విస్తరణతో పాటు ప్రమాదాలు తగ్గుతాయని, రవాణా సులభతరం అవుతుందని భావిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


