‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల వరకు హాజరుకావచ్చని పార్టీ అంచనా వేస్తోంది.


