Ravindra Kumar : శ్రీశ్రీశ్రీరాముదాదా ని దర్శించుకున్న మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 24 త్రినేత్రం న్యూస్. కల్వపల్లి శ్రీశ్రీశ్రీరాముదాదా ని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ బుధవారం దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….గిరిజనుల ఆరాధ్యదైవం రాము దాదా అని, ప్రతి ఒక్కరు రాముదాదా అనుగ్రం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడవెళ్లి గ్రామ మాజీ సర్పంచ్ లింగం, గ్రామ శాఖ అధ్యక్షుడు లాలయ్య,కిరణ్,తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravindra Kumar visited Sri Sri Sri Ramudada

You cannot copy content of this page

Scroll to Top