Trinethram News : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల సీఐగా బాధ్యతలు చేపట్టిన గణేష్ నేడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేయాలని సీఐకి సూచించారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


