Trinethram News : అయోధ్య రామమందిరం నిర్మాణంలో చివరి ఘట్టం ధ్వజారోహణం.. అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం.. ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. ధ్వజారోహణంతో సంపూర్ణమైన అయోధ్య రామమందిర నిర్మాణం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


