Trinethram News : Telangana : మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అడ్లూరి లక్ష్మణకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెప్పకపోతే పొన్నం ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఇంటి ముందు బారికేడ్ను ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


