Valmiki Maharshi Jayanti : రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

కలెక్టర్ (స్థానిక సంస్థలు) కమిషనర్ అరుణ శ్రీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ మహానీయుని చిత్రపటానికి అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణశ్రీ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు , అక్కౌంట్స్ ఆఫీసర్ రాజు , ఎ సి పి శ్రీ హరి , రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు , ఎ ఇ తేజస్విని, టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , మెప్మా టి ఎం సి మౌనిక తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Valmiki Maharshi Jayanti celebrated Municipal Corporation office

You cannot copy content of this page

Scroll to Top