త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రులలో, భాగంగా నిర్వహిస్తున్న వేడుకలలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, పదిలం సత్తిబాబు – లక్ష్మీ దంపతులకు దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక మరియు కావడిగుండ్ల గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీర్ – నస్రిన్ వివాహ వేడుకలలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, జేష్ఠ సత్యనారాయణ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


