Chiranjeevi : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

TRINETHRAM NEWS

Trinethram News : 30 శాతం వేతనాలు చెల్లించాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మెపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ కార్మికుల సమ్మె విషయంలో తాను ఎవరినీ కలవలేదని మెగాస్టార్ స్పష్టం చేశాడు. 30 శాతం జీతాల పెంపుపైనా తాను ఎవ్వరితో మాట్లాడలేదని చిరంజీవి తేల్చి చెప్పారు. తాను చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chiranjeevi's Sensational Comments

You cannot copy content of this page

Scroll to Top