Road Accident : యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

ఇద్దరు DSPలు మృతి

Trinethram News : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైతాపురం వద్ద స్కార్పియో డివైడర్ను ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు కారులో వస్తోన్న ఇద్దరు DSPలు అక్కడికక్కడే కన్నుమూశారు. వారిని APకి చెందిన మేక చక్రధరరావు, శాంతారావులుగా గుర్తించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Road accident in Yadadri

You cannot copy content of this page

Scroll to Top