Trinethram News : మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ శివారు ఎల్లంపేట స్టేజ్ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పి, ట్రాఫిక్ క్లియర్ చేయించారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


