దేవరకొండ జూన్30 త్రినేత్రం న్యూస్ చింతపల్లి మండలంలోని పోలేపల్లి గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్కే రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం ఎల్ ఏ బాలు నాయక్ హాజరై,RK రెస్టారెంట్ ను ప్రారంభించి, హోటల్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, సీనియర్ నాయకులు కొలకులపల్లి కిషన్ రెడ్డి,మాజీ సర్పంచ్ గోవర్ధన్,మాజీ జడ్పీటీసీ మాస మంజుల భాస్కర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్, జంగయ్య, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


