Trinethram News : తెలంగాణ : SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఆరుగురి కోసం తవ్వకాలు జరిపారు. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్కు ఇవాళ బ్రేక్ పడింది. డేంజర్ జోన్లో మాత్రమే శిథిలాలను తొలగించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు 3 నెలల పాటు ఈ సహాయక చర్యలను నిలిపివేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


