బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యుడు కాసిపేట లింగయ్య ఆధ్వర్యంలో సన్మానం చేశారు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : గోదావరిఖని కార్యక్రమంలో డి జె ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి కుమార్, ఉపాధ్యక్షులు కన్నూరి రాజు, ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్,కోశాధికారి పొయ్యాల రమేష్, రామగుండం మండల అధ్యక్షుడు మామిడి స్వామి, ప్రధాన కార్యదర్శి జేష్ కుమార్, ఆర్ఎస్ న్యూస్ రిపోర్టర్ గద్దల అనిల్ కుమార్, బడికల కృష్ణ, పురమాల తిరుపతి,నాగరాజు, బూరుగు వంశీకృష్ణ, రోడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


