Three People Died : విద్యుత్ ఘాతంతో ముగ్గురు మృతి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం కోరుకొండ మండలం కాపవరం గణపతి రైస్ మిల్లులో ధాన్యం లోడ్ చేసే కన్వేంటర్ బెల్ట్ తీసుకెళ్తుండగా 11 కెవి విద్యుత్ వైర్లకు తగిలి అక్కడికక్కడే విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కేసు పక్కదారి పట్టే విధంగా ఉన్నప్పటికీ.. ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో.. భారీగా సెటిల్మెంట్… జరుగుతున్నాయని స్థానిక ఆరోపణ…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Three people died due

You cannot copy content of this page

Scroll to Top