BRS Leaders Dharna : వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా

TRINETHRAM NEWS

వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్నా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్టీఆర్ చౌరస్తాలో బీ అర్ఎస్ నాయకుల ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ మాట్లాడుతూ రైతులకు రైతుబంధు 15000 ఇవ్వాలని కోరారు మేనిఫెస్టోలో పెట్టిన ఆర్గారంటీలలో బాగంగా రైతులకు ఎకరంకు 15000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 12000 ఇస్తానని చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసాడని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అనంతరెడ్డి, రాజలక్ష్మి రమణ, మాజీ కౌన్సిలర్ బిఆర్ శేఖర్ మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top