WhatsApp Image 2024 12 02 at 11.51.54
నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు
Trinethram News : ములుగు : Dec 02, 2024,
సోమవారం నుండి మావోయిస్టు పిఎల్ జిఏ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో అప్పటి అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. వారి గుర్తుగా వారోత్సవాలు నిర్వహిస్తారు. కాగా ఆదివారం జరిగిన ఏన్కౌంటర్ తో ఏజెన్సీలో హై అలర్ట్ నెలకొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
