TRINETHRAM NEWS

Increase in Service Quota in Medical PG in AP

సర్వీస్ కోటా 15% నుంచి 20% శాతానికి పెంపు

Trinethram News : ఏపీలో మెడికల్ పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా రిజర్వేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 15% నుంచి 20 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో 15శాతానికే పరిమితం చేయడంతో PHC వైద్యులు ఆందోళనకు దిగారు. వారితో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఇన్సర్వీస్ రిజర్వేషన్ ను క్లినికల్ విభాగంలో 20% శాతానికి పెంచగా, నాన్-క్లినికల్ సీట్లలో రిజర్వేషన్ మాత్రం 30% శాతానికి పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Increase in Service Quota in Medical PG in AP