TRINETHRAM NEWS

Biometric attendance mandatory for doctors : Minister Damodara

Trinethram News : తెలంగాణ : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరి చేయాలని మంత్రి దామోదర రాజనర్‌సింగ్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. పనివేళల్లో ఆసుపత్రిలోనే ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎంట్రీ, ఎగ్జిట్‌లను రికార్డ్ చేయడానికి బయోమెట్రిక్ అథెంటికేషన్ పరికరాలు ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని షరతు విధించారు. నెలలో కనీసం రెండుసార్లు ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Biometric attendance mandatory for doctors: Minister Damodara