TRINETHRAM NEWS

బాపట్ల వైసీపీ టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి కే సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది…..

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఓ బలమైన అభ్యర్థి స్వతంత్రంగా బరిలోకి దిగనున్నారు…

సోషల్ మీడియాలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది…

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సత్సంబంధాలు ఉన్నాయి..

బాపట్ల అసెంబ్లీ పరిధిలో భారీగా ఆ స్వతంత్ర అభ్యర్థి దళితుల ఓట్లు కొల్లగొట్టే పరిస్థితుల్లో వైసీపీ గెలుపును శాసించే అవకాశాలు ఉన్నాయి..