TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 10
భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత ఈరోజు రద్దు చేశారు.

విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని జాగృతి కార్యాలయం తెలిపింది.

అయితే, ఇందుకు సంబం ధించిన కారణాలను ఆమె పేర్కొనలేదు