బేస్తవారిపేట మండలంలో జాతీయ రహదారిపై లారీ దగ్ధం

TRINETHRAM NEWS

Trinethram News : మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన….

మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై వెళుతున్న సిమెంట్ లారీ వెనుక టైర్ కు మంటలు అంటుకోవడంతో లారీని రహదారి పక్కన ఆపి లారీ నుండి కిందికి దిగి ప్రాణాలు రక్షించుకున్న లారీ డ్రైవర్, క్లీనర్…..

You cannot copy content of this page

Scroll to Top