TRINETHRAM NEWS

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు.

మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పబ్లిక్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించగా.. అయితే ఆ రోజు శుక్రవారం రావడం.. మరుసటి రోజు (మార్చి 9) రెండవ శనివారం, (మార్చి 10) ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.