Trinethram News : గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఫిరోజాబాద్ నగరంలోని హన్స్వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రకాంత్(8) అనే బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి
Related Posts
Central Government : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
TRINETHRAM NEWS A sensational decision by the central government Trinethram News : వన్ నేషన్ వన్ ఎలక్షన్ రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ…
Trainee IPS : తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ IPS ల కేటాయింపు
TRINETHRAM NEWS Allotment of Trainee IPS to Telugu States Trinethram News : తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్లను కేటాయించిన కేంద్రం. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు).…