TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

27-డిసెంబర్-2023
బుధవారం

టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్న టిటిడి…

జనవరి 1వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

నిన్న 26-12-2023 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,488 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,137 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.17 కోట్లు …

SSD దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

SSD సర్వదర్శనానికి 6 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు