TRINETHRAM NEWS

రాష్ట్రంలోని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని వ్యాఖ్య

సొంతంగా 370 సీట్లు.. ఎన్డీయే కూటమికి 400 సీట్లు బీజేపీ టార్గెట్

అందులో టీడీపీ వాటా సున్నా అంటూ వైసీపీ నేత ఎద్దేవా