TRINETHRAM NEWS

హైదరాబాదు దిల్షుఖ్ నగర్ డిపో వద్ద రెండు బస్సులు దగ్ధమయ్యాయి.

కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద ఘటనగా పోలీసులు భావిస్తున్నారు..