TRINETHRAM NEWS

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి. 

బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదు.