TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 20 న

సంఘటనలు

1956: న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న . ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.

2003: 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది.

జననాలు

1880: మల్లాది సూర్యనారాయణ, శాస్త్రిసంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు

1901: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.

1915: గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు

1925: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి

1935: నేదురుమల్లి జనార్థనరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

1946; విజయ నిర్మల, తెలుగు సినీ నటి, దర్శకురాలు . (మ.2019)

1989: శరణ్య మోహన్, దక్షిణ భారత చలన చిత్రనటి

మరణాలు

1973: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (జ.1921)

2010: బి.పద్మనాభం , తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (జ.1931)

2011: మలేషియా వాసు దేవన్, నేపథ్య గాయకుడు, (జ .1944)

2017: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (జ.1923)

2019: నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918)

2019: వేదవ్యాస రంగభట్టర్‌ రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946)

🪴 పండుగలు , జాతీయ దినాలు 🪴

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

మిజోరామ్, అవతరణ దినం

అరుణాచల్‌ప్రదేశ్ అవతరణ దినం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

History