TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు జనవరి 22

సంఘటనలు

1918: కాంగ్రెసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి

1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది

1980: భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.

1992: సుభాష్‌చంద్రబోస్‌కు ప్రభుత్వం భారతరత్నపురస్కారాన్ని ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

జననాలు

1719: హెన్రీ పేగెట్, 2 వ ఎర్ల్ ఆఫ్ ఉక్స్బ్రిడ్జ్. (మ.1769)

1865: విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్కు చెందిన ఫార్మాసిస్టు.

1882: అయ్యదేవర కాళేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1962)

1885: మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహుడు.

1906: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)

1909: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)

1924: కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (మ.2012)

1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)

1960: జమునా రాయలు, రంగస్థల నటి, బుర్రకథ హరికథకళాకారిణి.

1965: డయాన్ లేన్, అమెరికాకు చెందిన చిత్ర నటి.

1965: మలిశెట్టి వెంకటరమణ, మానవతావాది, పోలీసు అధికారి.

1972: నమ్రత శిరోద్కర్ , మిస్ ఇండియా, సినీ నటి.

1989:నాగ శౌర్య , తెలుగు చలనచిత్ర నటుడు

మరణాలు

1901: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (జ.1819).

1940: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863)

1972: స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)

2007: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (జ.1919)

2014: అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు నటుడు, నిర్మాత. (జ.1923)

2016: పండిట్ శంకర్‌ ఘోష్‌, భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)‌‌