TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 27

సంఘటనలు

1911: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

1975: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ సమీపంలోని చస్నాలా గనిలో పేలుడు మరియు పర్యవసానంగా వరదలు సంభవించి 372 మంది మరణించారు, ఇది దేశంలోని అత్యంత ఘోరమైన మైనింగ్ విపత్తులలో ఒకటిగా నిలిచింది.

2012; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి.

జననాలు

1571: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630)

1822: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)

1934: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.

1953: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.

మరణాలు

1933: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.

1998: ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు.

2007: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)

2009: నర్రా వేంకటేశ్వర రావు , సహాయ, ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు (జ.1947)