TRINETHRAM NEWS

సంఘటనలు

1929 : 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.

1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.

1985 : భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.

జననాలు

1846: దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు

1904: జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త .

1924: కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992)

1938: కోఫీ అన్నన్, ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి

1983: అల్లు అర్జున్, తెలుగు సినిమా నటుడు.

1984: అనంత శ్రీరామ్, 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది.

1988: నిత్యా మీనన్, భారతీయ సినీ నటి, గాయని.

1994: అక్కినేని అఖిల్, తెలుగు సినీ నటుడు

మరణాలు

1894: బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838).

1977: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (జ.1914)

2000: వేములపల్లి శ్రీకృష్ణ, కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు, కవి. వీరు “చేయెత్తి జైకొట్టు తెలుగోడా” అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు

2013: మార్గరెట్ థాచర్, బ్రిటన్ తొలి మహిళా ప్రధాని.