TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

23-ఫిబ్రవరి-2024
శుక్రవారం

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

నిన్న 22-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 57,973 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,722 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.95 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 8 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు