TRINETHRAM NEWS

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓ
పార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీ
మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు
ఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకు
పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు
సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో
ఈ విషయాలు బయటపడ్డట్లు టాక్. SIB
మాజీ చీఫ్ ప్రభాకర్ను విచారిస్తే పూర్తి విషయాలు
బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.