Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు
చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ఓ
పార్టీ సుప్రీమ్, ఓ MP, ఓ MLC, ఇద్దరు మాజీ
మంత్రులు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు
ఆధారాలు సేకరించారు. వీరంతా అక్రమాలకు
పాల్పడ్డారని నిరూపించేందుకు పోలీసులు ఆధారాలు
సేకరిస్తున్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో
ఈ విషయాలు బయటపడ్డట్లు టాక్. SIB
మాజీ చీఫ్ ప్రభాకర్ను విచారిస్తే పూర్తి విషయాలు
బయటపడతాయని పోలీసులు చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఐదుగురు నేతలే కీలకం ?
Related Posts
MLA KP. Vivekanand : నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS New welfare association members will always have our support: MLA KP. Vivekanand Trinethram News : Medchal : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎన్ క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన…
Kuna Srisailam Goud : మచ్చలేని నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు
TRINETHRAM NEWS The Congress leaders raised the flag in a press conference on the comments made by the BRS corporators against the spotless leader Kuna Srisailam Goud Trinethram News :…