TRINETHRAM NEWS

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఆసీస్‌ జట్టు ఇదే

Trinethram News : మరో నెల రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక టూర్‌కు దూరంగా ఉన్న ప్యాట్ కమిన్స్‌‌ను జట్టులోకి తీసుకొచ్చింది.
జట్టు: కమిన్స్‌ (కెప్టెన్‌), కేరీ, ఎలిస్‌, హార్డీ, హేజెల్‌వుడ్‌, హెడ్‌, ఇంగ్లిస్‌, లబుషేన్‌, మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, షార్ట్‌, స్మిత్‌, స్టార్క్‌, స్టొయినిస్‌, ఆడమ్‌ జంపా.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App