TRINETHRAM NEWS

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం…

రాజ్యసభ, లోకసభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవ రావు, నామా నాగేశ్వర్ రావుతో సహా హాజరైన అందరు ఎంపీలు. ఈ సమావేశం లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.