TRINETHRAM NEWS

The lorry hit the RTC bus

Trinethram News : జగిత్యాల జిల్లా:మే 17
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

ఎండపల్లి మండలంలోని కొత్తపేట వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయా ణిస్తున్న పలువురు ప్రయా ణికులకు గాయాలైనట్లు తెలుస్తుంది..

రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The lorry hit the RTC bus