
గోనె సంచిలో డెడ్ బాడీ.. భయబ్రాంతులకు గురైన స్థానికులు
Trinethram News : హైదరాబాద్ – మైలార్ దేవ్ పల్లిలో డ్రైనేజీ కాలువలో ఓ సంచిలో డెడ్ బాడీని గుర్తించిన జీహెచ్ఎంసీ కార్మికులు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించిన జీహెచ్ఎంసీ కార్మికులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
