TRINETHRAM NEWS

గోనె సంచిలో డెడ్ బాడీ.. భయబ్రాంతులకు గురైన స్థానికులు

Trinethram News : హైదరాబాద్ – మైలార్ దేవ్ పల్లిలో డ్రైనేజీ కాలువలో ఓ సంచిలో డెడ్ బాడీని గుర్తించిన జీహెచ్ఎంసీ కార్మికులు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించిన జీహెచ్ఎంసీ కార్మికులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App