TRINETHRAM NEWS

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కామెంట్స్

మనకు తక్కువ సమయం ఉంది..ప్రతీ నిమిషం కష్టపడి పనిచేయాలి

రాబోయే ఎన్నికలు వైసీపీ, 5 కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతోంది.రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్ నాశనం చేశారు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ-జనసేన ప్రభుత్వ ఏర్పాటు ఖాయం. యువగళం-నవశకం సభ ద్వారా ప్రజాచైతన్యం వెల్లివిరిసింది.

అధికార మార్పు ఎప్పుడా.. అని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు