TRINETHRAM NEWS

నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌కు TDP నిర్ణయం

కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌..
మద్దాలి గిరిపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న టీడీపీ

పార్టీమారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని..
స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్న టీడీపీ