వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు.. జాబితాలో 15 మంది పేర్లు ఉండే అవకాశం ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు ఉండే చాన్స్‌.. ఇప్పటికే 58 అసెంబ్లీ, 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన అధిష్ఠానం వైసీపీ 5వ…

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్ Trinethram News : తిరుపతి, జనవరి 24: కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.…

షర్మిల రాకతో వైసీపీ పని అయిపోయింది.. జగన్ పై జాలి కలుగుతోంది: విష్ణుకుమార్ రాజు

షర్మిల రాకతో వైసీపీ పని అయిపోయింది.. జగన్ పై జాలి కలుగుతోంది: విష్ణుకుమార్ రాజు వైసీపీలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారేనన్న విష్ణు రాజు వైసీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అని వ్యాఖ్య షర్మిల వల్ల 10…

షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్

షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ ఆ సవాల్ తాను స్వీకరిస్తున్నానన్న కాసు మహేశ్ గురజాల గల్లీల్లో అభివృద్ధిని చూపిస్తానని వ్యాఖ్య

అద్దంకి వైసీపీ నేత బాచిన కృష్ణ చైతన్య

దెబ్బ మీద దెబ్బ….. అద్దంకి వైసీపీ నేత బాచిన కృష్ణ చైతన్య.. టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న.. బాచిన కృష్ణ చైతన్య మరియు ఆయన తండ్రి గరటయ్య.. టీడీపీ నుంచి దర్శి టికెట్ ఆశిస్తున్న బాచిన కృష్ణ చైతన్య….. టీడీపీలో చేరాలని భావిస్తున్న…

ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం

YS షర్మిల : ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు..…

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల

ఇకపై జగనన్న అనే పిలుస్తా: వైఎస్ షర్మిల జగన్ రెడ్డి గారూ అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చడంలేదన్న ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్ జిల్లాల పర్యటనలో భాగంగా పలాసలో బస్సులో ప్రయాణం

వైసిపికి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు

వైసిపికి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు. ఎంపీ పదవికి కూడా రాజీనామా పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీ తో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి…

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది

ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది. నేడో.. రేపో విడుదల చేసే అవకాశం ఐదో జాబితా పై వైసీపీ అధినాయకత్వం కసరత్తు కొనసాగుతుంది.ఈ రోజు కూడా అనేక మంది ఎమ్మెల్యేలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లిందని…

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం

ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేకపోవడం విశేషం NTR, YSR సంబంధీకులే 4 పార్టీల చీఫ్లు APCC చీఫ్ షర్మిల ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో ఓ అరుదైన పరిస్థితి ఆవిష్కృతమైంది. ఇక్కడి 4 పార్టీల అధ్యక్షులుగా NTR, YSR సంబంధీకులే ఉన్నారు.…

Other Story

You cannot copy content of this page