India to Final : ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్‌కు భారత్

Trinethram News : తొలి సెమీస్‌లో ఆసీస్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలోనే చేధించిన భారత్ విరాట్ కోహ్లీ(84), శ్రేయస్(45), రాహుల్(42) రాణించిన భారత ఆటగాళ్లు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Virat Kohli : నేటి మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే

Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం భారత్-న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే కానుంది. 2017లో 200వ వన్డేను కూడా న్యూజిలాండ్‍పైనే ఆడిన కోహ్లీ ఆ మ్యాచ్‍లో…

Virat Kohli : అదే బలహీనతైంది: విరాట్ కోహ్లీ

Trinethram News : Feb 25, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీకి కవర్‌ డ్రైవ్ బాగా ఆడతాడని పేరు. కానీ అదే అతడి బలహీనతైందని కోహ్లీ తాజాగా తెలిపాడు.…

Nitish Kumar Reddy : ఆంధ్ర నుంచి నా లాంటి ప్లేయర్లు ఇంకా రావాలి : నితీష్ కుమార్ రెడ్డి

ఆంధ్ర నుంచి నా లాంటి ప్లేయర్లు ఇంకా రావాలి : నితీష్ కుమార్ రెడ్డి Trinethram News : నేను బాగా ఆడితేనే నాలాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు నమ్మకం వస్తుంది రానున్న టోర్నమెంట్ లలో కూడా బాగా ఆడి…

Kohli Created History : చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర

చరిత్ర సృష్టించిన కోహ్లీ.. సచిన్ రికార్డుకు పాతర Trinethram News : టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి పాత రికార్డులను బద్దలు కొట్టడం, కొత్త రికార్డులు సృష్టించడం అలవాటుగా మారింది. అతడు సరదా సరదాకే ఎన్నో బ్రేక్ చేసేశాడు. అలాంటిది…

Harry Brook : విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్‌ చేసిన హ్యారీ బ్రూక్‌

Harry Brook broke Virat Kohli’s record Trinethram News : Sep 30, 2024, ఇంగ్లాండ్‌‌కు తొలిసారి నాయకత్వం వహిస్తున్న హ్యారీ బ్రూక్‌ ఆసీస్‌పై మరోసారి చెలరేగి ఆడాడు. ఆదివారం ఐదో వన్డేలో బ్రూక్‌ (72; 52 బంతుల్లో 3…

అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

Trinethram News : ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు,…

వామిక… ఇప్పుడు అకాయ్.. విరాట్ కోహ్లి వారసులు

2021వ సంవత్సరంలో జనవరి 11వ తేదీన టీమ్ ఇండియా దిగ్గజం విరాట్ కోహ్లీ – అనుష్క దంపతులకు వామీక జన్మించింది. ఇప్పుడు 2024 ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డ కు జన్మనిచ్చారు. ఈ బిడ్డకు అకాయ్ గా నామకరణం చేశామని విరాట్…

Other Story

You cannot copy content of this page